Business స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకోవు: కేంద్రం స్పష్టీకరణ Aug 25, 2020 ఢిల్లీ: సెప్టెంబర్ 1వ తేదీన ప్రకటించనున్న అన్ లాక్ 4.0 లో పాఠశాలలు తెరిచేందుకు అనుమతించవచ్చని తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఆశగా…
Business 30 రోజులు ఆలస్యంగా బిగ్ బాస్ షో Aug 25, 2020 ముంబై: ప్రేక్షకులను కనువిందు చేసే బిగ్ బాస్ హిందీ 14వ షో కళ్లలో వత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి…
Business కేంద్ర హోం మంత్రి సహాయకుడి వెబ్ సైట్ హ్యాక్ Aug 25, 2020 ఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ కార్యదర్శి వ్యక్తిగత వెబ్ సైట్ ను కూడా హ్యాకర్లు వదిలిపెట్టడం లేదు. పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లే…
Telangana 139 మంది రేప్ కేసు సీసీఎస్ కు బదిలీ Aug 25, 2020 హైదరాబాద్: తనపై 139 అత్యాచారం చేశారని పెట్టిన కేసును పంజాగుట్ట పోలీసులు సీసీఎస్ కి బదిలీ చేశారు. ఈ కేసును సీసీఎస్ పోలీసులు…
Sports ఆదిపురుష్ లో కీర్తి సురేష్ లేదా? Aug 25, 2020 ముంబై: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆది పురుష్ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ సిరీస్ బ్యానర్ పై…
Sports రూ.2వేల నోట్ల ముద్రణ బంద్: ఆర్బీఐ Aug 25, 2020 ముంబై: రూ.2వేల విలువ కల నోట్ల ముద్రణపై ప్రజలు అనుకుంటున్న విధంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాంబు పేల్చింది. గత ఆర్థిక…
Business పేరోల్ పెళ్లిళ్లపై హైకోర్టు జడ్జీల ఆశ్చర్యం Aug 25, 2020 చెన్నై: మద్రాస్ హైకోర్టులో విచిత్రమైన పిటీషన్ లు దాఖలైంది. అసలు ఇలాంటి పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయి, ఇదేం చోద్యం అంటూ హైకోర్టు…
National కూలిన రెండంతస్తుల భవనం Aug 25, 2020 భోపాల్: మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లో అలాంటి ఘటన మరొకటి జరిగింది. దేవాస్…
National కరోనాతో కేంద్ర మంత్రి ఆరోగ్యం విషమం Aug 25, 2020 ఢిల్లీ: కరోనా పాజిటివ్ సోకి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు చనిపోవడం విన్నాం. తొలిసారిగా కేంద్ర మంత్రి కరోనా పాజిటివ్ తో…
Business స్పెక్ట్రం రద్దు చేస్తాం: సుప్రీంకోర్టు ఆగ్రహం Aug 25, 2020 ఢిల్లీ: టెలికాం స్పెక్ట్రం బకాయిల కేసులో వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు టెలికాం కంపెనీలు…
Business పద్మనాభస్వామి ఆలయంలోకి భక్తులకు అనుమతి Aug 25, 2020 తిరువనంతపురం: రేపటి నుంచి పద్మనాభస్వామి ఆలయంలోకి భక్తులకు అనుమతించనున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఉదయం 8:00 గంటల నుంచి…
Business నేను క్షమాపణలు కోరను: ప్రశాంత్ Aug 25, 2020 కోర్టు దిక్కరణ కేసులో తాను కోర్టులో క్షమాపణలు కోరనని లాయర్ ప్రతాంత్ భూషన్ తేల్చిచేప్పేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను…
Business రూ.4.10 కోట్ల కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ Aug 25, 2020 సిద్దిపేట: ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గజ్వెల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.4.10 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్…
Telangana ఒకే వ్యక్తికి రెండోసారి సోకిన కరోనా Aug 25, 2020 హైదరాబాద్: ఒకే వ్యక్తికి రెండోసారి కూడా కరోనా సోకిన కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. ఇలా నమోదైన…
Telangana మంత్రాలను నమ్మి ప్రాణాలొదిలాడు Aug 25, 2020 రంగారెడ్డి: మంత్రాలతో రోగం నయమౌతుందని నమ్మి ఓ వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలోని యాచారం మండలం, సందివనపర్తిలో…
AP 15 నెలల్లో ఒక్కసారి దర్శనం లేదు… అందుకే రాజీనామా! Aug 25, 2020 అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదు. తమకు నచ్చిన విధంగా పాలన చేస్తున్నారనే ఆరోపణలు…