Business లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు Aug 28, 2020 బొంబాయి: గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లోనే ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్…
Business అమెరికాకు చైనా గట్టి హెచ్చరికలు Aug 28, 2020 అగ్రరాజ్యం అమెరికాకు చైనా గట్టి హెచ్చరికలను జారీ చేసింది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఉంచిన యుద్ధవిమాన వాహక నౌకలు రెండింటిని…
AP ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా Aug 28, 2020 అమరావతి: ఏపీలో కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా విలయ తాండవం చేస్తోంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ తీవ్ర భయభ్రాంతులకు…
National కొండ చరియలు పడి.. కుప్ప కూలిన ఇండ్లు Aug 28, 2020 హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి నాలుగు ఇండ్లు కుప్పకూలాయి. ఈ ఘటన కులూ జిల్లా…
Telangana కరోనా కష్టకాలంలోనూ పథకాలు అమలు: హరీశ్ రావు Aug 28, 2020 సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు.…
Business గణనీయంగా తగ్గిన వాయు కాలుష్యం Aug 28, 2020 న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో.. విధించిన లాక్ డౌన్ల కారణంగా దేశంలో 8 శాతం వాయు కాలుష్యం తగ్గిందని పర్యావరణ శాఖ తెలిపింది.…
Business పంజాబ్ లో 29 మంది ఎమ్మెల్యేలకు కరోనా Aug 28, 2020 పంజాబ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ కకావికలం చేస్తోంది. మొత్తం ప్రజా ప్రతినిధులనే టార్గెట్ చేసిందా అన్న చందంగా.. వ్యాపిస్తోంది. ఇప్పటి…
Crime చీరల్లో భారీగా ఫారెన్ కరెన్సీ Aug 28, 2020 చెన్నై: చీరల్లో భారీగా ఫారెన్ కరెన్సీని అక్రమంగా తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడిన ఘటన చెన్నై ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో…
Business నీట్, జేఈఈ పరీక్షలపై రివ్యూ పిటిషన్ Aug 28, 2020 న్యూఢిల్లీ: నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు సుప్రీంకోర్టులో విపక్షాలు రివ్యూపిటిషన్ దాఖలు…
Business రాయలసీమ ఎత్తిపోతలపై నేడు విచారణ Aug 28, 2020 చెన్నై: నేడు ఎన్జీటీలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విచారణ చేపట్టనున్నారు. చెన్నైలోని జాతీయ హరిత ట్రెబ్యూనల్ (ఎన్జీటీ) ఈ సందర్భంగా…
Business జూరాలకు భారీగా వరద.. 12 గేట్లు ఎత్తివేత Aug 28, 2020 మహబూబ్ నగర్: గత కొన్ని రోజులుగా ఎగువన కురుర్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లను…
Business మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాం: జగదీశ్ రెడ్డి Aug 28, 2020 సూర్యాపేట: టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండాలయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన…
Business భారత్ రికార్డు స్థాయిలో కరోనా కేసులు Aug 28, 2020 న్యూఢిల్లీ: భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,10,235 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 60,472 కి చేరింది. ఇప్పటివరకు…
Business తొలిసారిగా ఎస్వీబీసీలో టీటీడీ బోర్డు మీటింగ్ Aug 28, 2020 తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇవాళ వర్చువల్ పద్దతిలో భేటీ కానుంది. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పారదర్శకతలను…
Crime గన్ తో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కాల్పులు Aug 28, 2020 హైదరాబాద్: గన్ తో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కాల్పులకు పాల్పడిన ఘటన నగరంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.…
Business ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి Aug 28, 2020 అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,621 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే…
Business తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు Aug 28, 2020 హైదరాబాద్: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు తెలిపారు.…
Business డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లపై నేడు తుది తీర్పు Aug 28, 2020 హైదరాబాద్: దేశంలో కరోనా నేపథ్యంలో డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును ఇవ్వనుంది. డిగ్రీ, పీజీ…
Business తెలంగాణలో 1.14 లక్షలకు చేరిన కరోనా కేసులు Aug 28, 2020 హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా 1,14,483 కి చేరింది.…