పొలిటికల్ ఐ: అవినీతి కి పాల్పడ్డ కేస్ లో విచారణ ఎదురుకుంటున్న నాగరాజు జైల్లోనే ఉరి వేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే భూవివాదంలో NOC సర్టిఫికెట్ కోసం కోటి పది లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర తహశీల్దార్ గత నెల అరెస్ట్ అయ్యారు. అప్పటి నుండి పలుమార్లు విచారణకు కూడా హాజరయ్యారు. తాజాగా జైల్లో ఉరి వేసుకుని చనిపోయాడు.
Get real time updates directly on you device, subscribe now.
Prev Post
You might also like