పొలిటికల్ ఐ: కిసాన్, మజ్దూర్ బచావో దివస్ పేరు తో కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన,ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.ఇందులో భాగంగా సంగారెడ్డి లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రంలో పాల్గొన్న నూతన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ…రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగ్గారెడ్డి క్యాబినెట్ లో ఉంటారని వ్యాఖ్యానించారు.జగ్గారెడ్డి నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుందని కాంగ్రెస్ జెండా రెపరేపలాడిందన్నారు..
Get real time updates directly on you device, subscribe now.
Prev Post
Next Post