పొలిటికల్ ఐ: చిత్తూర్ జిల్లా ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు పీఏ కి నకిలీ ఏసీబీ ఫోన్ చేసి డబ్బులు పంపించమని అడిగిన సంఘటన నిన్న చోటు చేసుకుంది. హరికృష్ణ అనే కేటుగాడు ఎమ్మెల్యే పీఏకి ఫోన్ చేసి ఏసీబీ డీసీపీ మాట్లాడుతున్నానని పెద్ద పెద్ద బడా బాబుల ఇంట్లో సోదాలకి వచ్చామని హోటల్ ఖర్చులకు 7000 రూపాయలు గూగుల్ పే చేయాలని తెలిపాడు.
డబ్బులు పంపించాక ఏసీబీ వాళ్లు నిజంగానే రైడింగ్ కి వస్తున్నారని కనుక్కోవటంతో అదంతా అబద్ధమని తెలుసుకున్న పీఏ పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. గూగుల్ పే ఆధారంగా హోటల్ పి దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హరికృష్ణ ఇలానే చాలా మందికి ఫోన్లు చేసి డబ్బులు గుంజినట్టు తెలుస్తుంది
Get real time updates directly on you device, subscribe now.
Prev Post