దుబ్బాక ఉప ఎన్నికల్లో రామ లింగారెడ్డి భార్య సుజాతకి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ అభ్యర్థి సుజాత తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్న హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక కి ఎం చేశారు తాగటానికి నీళ్లు పొలనికి సాగు నీరు ఇవ్వలేదు. టీఆర్ఎస్ రోజుకి 20 గంటల కర్రెంట్ ఇస్తుంది ఇంటిటికి నల్లాలు పొలానికి సాగునీరు అది మాత్రమే కాకుండా దుబ్బాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంతగానో అభివృద్ధి చెందింది. 50 ఏళ్ల నుండి కాంగ్రెస్ ఎం చేసింది అంటూ దుయ్యబట్టారు.
Get real time updates directly on you device, subscribe now.
Next Post