హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా 1,14,483 కి చేరింది.
ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో 788 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 49,385 మంది కరోనా బారిన పడ్డారు.
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా 1,14,483 కి చేరింది.
ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో 788 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 49,385 మంది కరోనా బారిన పడ్డారు.
Get real time updates directly on you device, subscribe now.
Prev Post